 |
 |
| |
ఖరీదైన జీవనశైలి కోసమే వ్యభిచారం! ఉన్నత చదువులు చదువుకున్న అమ్మాయిలు, ఉన్నత కుటుంబాలకు చెందిన వారు కూడా వ్యభిచార వ్యాపారంలోకి దిగుతున్నారని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఖరీదైన జీవనశైలి కోసం వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారంది. సెక్స్వర్కర్ల పునారావాసానికి ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వం తెలియచెప్పాలని ఆదేశించింది. |
|
|
|
 |
|
 |
 |
 |
| |
ముంచుకొస్తున్న పశుగ్రాసం ముప్పు! గత రెండు మూడు సంవత్సరాలుగా జిల్లాలో అతివృష్టి, అనావృష్టి కారణంగా పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ యేడాది పశుగ్రాసం లేక అనేక మంది రైతులు కబేళాలకు పశువులను, గేదెలను తరలిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40,10, 500 లక్షల పశువులు ఉన్నాయి. వీటికి సుమారు 25.570 లక్షల... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
మరో పోరుకు వారియర్స్ సిద్ధం సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో విక్టరీ వెంకటేశ్ సారధ్యంలోని తెలుగు వారియర్స్ మూడో లీగ్ పోరుకు సిద్ధమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శనివారం జరిగే మ్యాచ్లో కేరళ స్ట్రైకర్స్తో తెలుగు వారియర్స్ తలపడనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ను జెమిని టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ముంబై హీరోస్తో షార్జాలో... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
రీజెన్సీకి కోలుకోలేని దెబ్బే! సిరామిక్ టైల్స్ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తు వచ్చేది రీజెన్సీ పేరే. టైల్స్ ఎగుమతిలో దశాబ్దకాలంగా రీజెన్సీదే హవా. ఈ కర్మాగారం 28 ఏళ్ల ప్రస్థానంలో ఒకే ఒక్కసారి భారీ నష్టాన్ని చవిచూసింది. 1996లో సంభవించిన పెనుతుపాను తాకిడికి దాదాపు రూ.20 కోట్లు మేర నష్టం వాటిల్లింది. అది ప్రకృతిచేసిన నష్టం. ఆ తర్వాత శుక్రవారం నాటి... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
అడిలైడ్ టెస్ట్లో భారత్ ఓటమి వరల్డ్ ఫేమస్ ఇండియా బ్యాటింగ్ లైనప్ కుప్ప కూలింది. ఫలితంగా అడిలైడ్ టెస్ట్లో ఇండియా 298 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో నాలుగు టెస్ట్ల సిరీస్ను 4-0 తేడాతో ఆస్ట్రేలియా క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో వరుసగా రెండు సిరీస్లను 4-0 తేడాతో ఇండియా ఓడిపోయింది. గత ఏడాది జూలై, ఆగస్టుల్లో ఇంగ్లండ్లో జరిగిన నాలుగు టెస్ట్ల... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
మున్సిపోల్స్కు ముహూర్తం రాష్ట్రంలోని 162 మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ లకు మేనెల ఆఖరులో ఎన్నికలు జరపటానికి సిద్ధం కావాలని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారని మున్సి పల్ శాఖామంత్రి మహీధరరెడ్డి వెల్లడించారు. ఆ ప్రకారం జరిగితే సంతోషం, జరుగుతాయన్న విశ్వాసం కల్పించవలసింది ప్రభుత్వమే. ఎందుకంటే మున్సిపాలిటీలు... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
26 కొత్త గ్రహాల గుర్తింపు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)కు చెందిన కెప్లర్ దూరదర్శిని కొత్తగా 26 గ్రహాలను గుర్తించిందని కెప్లర్ ప్రోగామ్ సైంటిస్ట్ డగ్ హడ్గిన్స్ తెలిపారు. ఈ కొత్తగ్రహాలు 11 సౌరకుటుంబాలకు చెందినవని పేర్కొన్నారు. ఈ గ్రహాల్లో కొన్ని భూమికన్నా ఒకటిన్నర రెట్లు పెద్దగా ఉంటే మరికొన్ని గురుడికన్నా పెద్దగా ఉన్నాయన్నారు. అయితే... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
ఈ రైలింజన్ వయసు 157 ఏళ్లే! ప్రపంచంలో కెల్లా పురాతనమైన ఆవిరితో నడిచే ఆ రైలు ఇంజన్ చెన్నై వాసులకు ప్రియమైనది. మూడవ పర్యాయం అది పట్టాలపై ప్రయాణించినపుడు వేలాదిమంది ఆసక్తిగా తిలకించారు. 63వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా చెన్నై ఎగ్మోర్ నుంచి గిండీ వరకు ఇది ప్రయాణించింది. ఈ పది కిలోమీటర్ల ప్రయాణంలో పలువురు విఐపిలు పాల్గొన్నారు. |
|
|
|
 |
|
 |
|
|