 |
 |
| |
సంక్షేమ పథకాలలో అవినీతి రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తు న్న సంక్షేమ పథకాలను యధాతదంగా అమలు చేయాలని, పథకాల అమలులో జరిగే అవినీతిని అరికట్టాలని అఖిల భారత ప్రజాతంత్ర మహి ళా సంఘం (ఐద్వా) రాష్ట్ర అధ్యక్షురాలు టి.జ్యోతి అన్నారు. ఐద్వా జిల్లా స్థాయి శిక్షణా తరగతులు హన్మకొండలోని సుందరయ్య... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
అడవుల జిల్లా... వ్యాధుల ఖిల్లా! వర్షాల ప్రభావం ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ పారిశుద్ధ్యంపై తీవ్రంగా పడింది. దాదాపు అన్ని గ్రామాలలో పారిశుద్ధ్యం క్షీణించడం వల్ల అంటు రోగాలు వ్యాపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించకపోవడంతో సమస్యలు తప్పడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఏకంగా 20 రోజులుగా... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
సినీ, రాజకీయ ప్రముఖుల నేత్రదానం రాజకీయ, సినీ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు గురువారం మెహదీపట్నంలోని సరోజినీదేవి నేత్ర చికిత్సాలయంలో నేత్రదాన ఒప్పంద పత్రాలు అందజేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి సతీమణి సునీత, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబిత, సినీ నటుడు కృష్ణ, ఆయన సతీమణి విజయనిర్మల, నటుడు... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
ప్రభుత్వానికి గుణపాఠం చెబుతాం సెప్టెంబర్ 7వ తేదీన నిర్వహించనున్న సార్వత్రిక కార్మిక సమ్మె కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెంపపెట్టు లాంటిదని సిఐటియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు శనివారం ఇక్కడ అన్నారు. రెండవసారి అధికారంలోకి వచ్చిన యుపిఏ-2 ప్రభుత్వం ప్రభుత్వరంగ సంస్థలను నిర్వీర్యం చేస్తూ కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తోందని విమర్శించారు. |
|
|
|
 |
|
 |
 |
 |
| |
యూఎస్ ఓపెన్లో భూపతి జోడి భారత టెన్నిస్ ఆటగాడు మహేష్ భూపతి, మాక్స్ మిర్నిల జోడి యూఎస్ ఓపెన్ డబుల్స్ విభాగం రెండో రౌండ్లోకి ప్రవేశించింది. ఫ్రాన్సు జంట అర్నౌడ్ క్లెమెంట్, నికొలస్ మహుత్లతో జరిగిన పోరులో 6-1, 6-4 తేడాతో భూపతి జోడి విజయం సాధించింది. ఇంకో వైపు మరో భారత ఆటగాడు రోహన్ బొపన్న చైనాకు చెందిన జీ యాంగ్ల జోడి ఈ టోర్నీ మిక్స్డ్... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
క్రికెట్లో 'పెను సంక్షోభం'! ఇంగ్లండ్తో జరిగిన చివరి టెస్టులో 'స్పాట్ ఫిక్సింగ్' పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ కెప్టెన్ సల్మాన్ భట్, పేసర్లు ఆసిఫ్, అమీర్లపై ఐసిసి సస్పెన్షన్ 'వేటు' వేసింది. ఆరోపణల తీవ్రత దృష్ట్యా యాంటీ కరెప్షన్ నిబంధనల ప్రకారం వారిపై తక్షణం అమల్లోకి వచ్చే విధంగా సస్పెన్షన్ విధిస్తున్నామని, తమ సస్పెన్షన్పై వారు అప్పీల్ చేసుకోవచ్చినని... |
|
|
|
 |
|
 |
 |
 |
| |
భారత ఆర్మీ చీఫ్ శ్రీలంక పర్యటన ద్వైపాక్షిక సైనిక సంబంధాలకు వూతమిచ్చేలా భారత సైనిక జనరల్ వి.కె.సింగ్ ఆదివారం నుండి ఐదు రోజుల పాటు శ్రీలంకలో పర్యటించనున్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ సహకారంపై వారు చర్చిస్తారు. ఈ పర్యటనా సమయంలో రక్షణ కార్యదర్శి రాజపక్సే, శ్రీలంక ఆర్మీ చీఫ్ జగత్ జయసూర్య, ఇతర సీనియర్ అధికారులను సింగ్ కలుసు కుంటారు. |
|
|
|
 |
|
 |
 |
 |
| |
గిరిజన సంక్షేమ మండలి సారథిగా ప్రధాని త్వరలో ఏర్పాటయ్యే గిరిజన సంక్షేమ జాతీయ మండలి (ఎన్సీటీడబ్ల్యూ) సారథిగా ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యవహరించనున్నారు. దేశంలోని షెడ్యూల్డు తెగల అభివృద్ధికి కావాల్సిన విధానాల మార్గదర్శకాలను ఈ మండలి రూపొందిస్తుంది. అటవీ హక్కు చట్టం, గిరిజన ఉపప్రణాళిక తదితరాల అమలునూ సమీక్షిస్తుంది. ప్రధాని అధ్యక్షుడిగా ఉండే... |
|
|
|
 |
|
 |
|
|